Andhra Pradesh: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఎమ్మెల్సీలు

Four MLCs Take Oath In AP Legislative Council
x

Andhra Pradesh: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఎమ్మెల్సీలు

Highlights

Andhra Pradesh: ఏపీలో నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు.

Andhra Pradesh: ఏపీలో నలుగురు ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలు నియమితులయ్యారు. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోసేసు రాజు, రమేష్‌ యాదవ్‌లతో ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories