AP Election 2024: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. సీఎస్‌, డీజీపీకి సమన్లు

Election Commission Summons AP CS and DGP
x

AP Election 2024: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. సీఎస్‌, డీజీపీకి సమన్లు

Highlights

AP Election 2024: ఏపీలో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP Election 2024: ఏపీలో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనలపై ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు ఈసీ సమన్లు జారీ చేసింది. రేపు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై ఈసీ సీరియస్‌గా ఉన్నట్లు సమచారం. ఈసీ ఆదేశాలతో సీఎస్‌, డీజీపీ గురువారం దిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories