
CM Jagan: రేపు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం జగన్
CM Jagan: విద్యాదీవెన పథకం నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్న సీఎం
CM Jagan: రేపు సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నగదును సీఎం జగన్...లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం జగన్ కొవ్వూరు చేరుకుంటారు. అక్కడ సత్యవతినగర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. అనంతరం కొవ్వూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




