CM Jagan: సీఎం జగన్ కీలక ప్రకటన.. 5లక్షల 20వేల మంది గ్రామ సారథులను..

CM Jagan: వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు.

Arun Chilukuri
Updated on: 8 Dec 2022 7:00 PM IST
CM Jagan Meeting With District Presidents and Regional Coordinators
X

CM Jagan: సీఎం జగన్ కీలక ప్రకటన.. 5లక్షల 20వేల మంది గ్రామ సారథులను..

CM Jagan: వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు నియమించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్‌లు నియామకం చేపట్టాలన్నారు. ప్రతి కుటుంబాలు ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. 50 ఇళ్లకు సారథి పేరుతో ఇద్దరు వాలంటీర్లు ఏర్పాటు చేయాలన్నారు. తాడేపల్లిలో జరిగిన సమావేశానికి అన్ని నియోజకవర్గాల పరీశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story