కందుకూరు ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు

Chandrababu Will Visit the Families Affected by the Kandukur Incident
x

కందుకూరు ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు

Highlights

Chandrababu: కాసేపట్లో మృతుల గ్రామాలకు వెళ్లనున్న చంద్రబాబు

Chandrababu: కందుకూరు ఘటన బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించనున్నారు. కాసేపట్లో మృతుల గ్రామాలకు వెళ్లి.. నివాళులర్పించనున్నారు చంద్రబాబు. చనిపోయిన 8 మంది ఇళ్లకు వెళ్లి చంద్రబాబు నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం కావలిలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇక.. కందుకూరు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories