జగన్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

జగన్ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పోలవరం, అమరావతి, ఇసుక కొరత

admin1
Updated on: 20 Nov 2019 10:26 PM IST
chandrababu
X
chandrababu

జగన్ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. పోలవరం, అమరావతి, ఇసుక కొరత, మద్యం పాలసీ, ఇంగ్లీష్ మీడియం తదితర అంశాల్లో జగన్ అరాచక నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. సింగపూర్ లాంటి దేశమే వెనక్కివెళ్లిపోతే ప్రపంచంలో ఇంకా ఏ దేశమైనా ఏపీలో పెట్టుబడులు పెడుతుందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఇసుక దొరకడం లేదన్న చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేయడమేంటని ఎద్దేవా చేశారు.

admin1

admin1

Next Story