నకిలీ నోట్ల కేసులో వైసీపీ మహిళా నేత, బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్ అరెస్ట్..

Rasaputra Rajini: నకిలీ నోట్ల ముఠాలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రసపుత్ర రజని అరెస్ట్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 25 Jan 2023 11:38 AM IST
Bondili Corporation Director Rasaputra Rajini Arrested In Fake Currency Case
X

నకిలీ నోట్ల కేసులో వైసీపీ మహిళా నేత, బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్ అరెస్ట్..

Rasaputra Rajini: నకిలీ నోట్ల ముఠాలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రసపుత్ర రజని అరెస్ట్ అయ్యారు. ఈనెల 23న బెంగళూరులోని సుబ్రమణ్యపుర ఠాణా పీఎస్‌ పరిధిలో రజనిని అదుపులోకి తీసుకున్నారు. రజని నుంచి 40 లక్షల విలువచేసే 500 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రజని.. మోసాలకు పాల్పడి ఐపీ పెట్టారని టీడీపీ ఇంఛార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రజనీకి బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇప్పించిన ఎమ్మెల్యే రాచమల్లుకు కూడా ఈ స్కామ్‌లో భాగముందని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story