Kurnool: కరోనా వైరస్ పై అవగాహన సదస్సు

Kurnool: కరోనా వైరస్ పై అవగాహన సదస్సు
x
Highlights

చైనా ను వనికిస్తూ భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్ పై మండల కేంద్రమైన గోనెగండ్ల బంస్తా డ్ స్కూల్ లో చిరంజీవి, ఫ్యాన్స్ అధ్వర్యం లో అవగాహన సదస్సు నిర్వహించారు.

గోనెగండ్ల: చైనా ను వనికిస్తూ భారత్ లోకి ప్రవేశించిన కరోనా వైరస్ పై మండల కేంద్రమైన గోనెగండ్ల బంస్తా డ్ స్కూల్ లో చిరంజీవి, ఫ్యాన్స్ అధ్వర్యం లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఖాద్రి, ఎంఈవో వినోద్, రెహనుమా స్వచ్చంద సేవ సంస్థ నివాహకులు అహమ్మద్ హుసేన్, జనసేన పార్టీ నాయకులు మస్తాన్ వలి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డా.ఖాద్రి మాట్లాడుతూ... కరోనా వైరస్ గబ్బిలాలు, ఎలుకలు, పాముల నుంచి వ్యాపిస్తుందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని తెలిపారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో బాషా, సుబాన్, ఉరుకుందు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories