రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు సీఎం జగన్‌

AP CM Jagan participating in Sri Ramanuja Sahasrabdi Celebration
x

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు సీఎం జగన్‌

Highlights

Statue of Equality: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ సమీపంలో ఉన్న చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న...

Statue of Equality: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ సమీపంలో ఉన్న చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు పాల్గొననున్నారు. సాయంత్రం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి, అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి 7.30 గంటల వరకూ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం వచ్చి, రోడ్డు మార్గంలో రాత్రి 9.05 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories