ఇళ్ల స్థలాల పై సమగ్ర విచారణ చేయాలి
పట్టణంలో ఇంటి స్థలాల మంజూరులో విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి
సిపిఎం, సిపిఐ నాయకులు
ఉరవకొండ: పట్టణంలో ఇంటి స్థలాల మంజూరులో విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అనర్హుల పేర్లును జాబితా నుండి తొలగించాలని, పేదలందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ నాయకులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
Next Story




