ఇళ్ల స్థలాల పై సమగ్ర విచారణ చేయాలి

పట్టణంలో ఇంటి స్థలాల మంజూరులో విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి

S. Srikanth
Published on: 26 Nov 2019 10:39 AM IST
ఇళ్ల స్థలాల పై సమగ్ర విచారణ చేయాలి
X
సిపిఎం, సిపిఐ నాయకులు

ఉరవకొండ: పట్టణంలో ఇంటి స్థలాల మంజూరులో విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అనర్హుల పేర్లును జాబితా నుండి తొలగించాలని, పేదలందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ నాయకులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.



S. Srikanth

S. Srikanth

Next Story