ఇళ్ల స్థలాల పై సమగ్ర విచారణ చేయాలి

ఇళ్ల స్థలాల పై సమగ్ర విచారణ చేయాలి
x
సిపిఎం, సిపిఐ నాయకులు
Highlights

పట్టణంలో ఇంటి స్థలాల మంజూరులో విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి

ఉరవకొండ: పట్టణంలో ఇంటి స్థలాల మంజూరులో విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అనర్హుల పేర్లును జాబితా నుండి తొలగించాలని, పేదలందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ నాయకులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories