ఏపీలో మరో 57 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో 57 కరోనా పాజిటివ్ కేసులు
x
Highlights

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య...

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2339 కి చేరాయి. గడిచిన 24గంటల్లో చిత్తూర్ మరియు కర్నూల్ లో ఒక్కొక్కరు మృతి చెందినట్టు హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

ఏపీలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజా మరో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 9739 మంది నమూనాలు పరీక్షించగా.. వారిలో 57 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. 69 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూర్ మరియు కర్నూల్ లో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2339కి చేరాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories