Visakhapatnam: మారికవలసలో వైసీపీ ధర్నా వివాదాస్పద జీవోను రద్దు చేయాలని డిమాండ్!
Visakhapatnam: విశాఖ మారికవలస APTWR పాఠశాల ముందు వైసీపీ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రుల బైఠాయింపు. వివాదాస్పద జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్.
Visakhapatnam: మారికవలసలో వైసీపీ ధర్నా వివాదాస్పద జీవోను రద్దు చేయాలని డిమాండ్!
Visakhapatnam: విశాఖ మారికవలస APTWR బాలురు పాఠశాల ముందు బైఠాయించిన వైసీపీ నేతలు.
ప్రభుత్వం ఇచ్చిన జీఓ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. వైసీపీ నేతలతో పాటుగా బైఠాయించిన తల్లితండ్రులు.
నిరసనలో పాల్గొన్న బాలరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ జీసీసీ చైర్మన్ స్వాతి రాణి, జడ్పీ చైర్పర్సన్ జిల్లిపల్లి సుభద్ర.