YS Sharmila: ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం

YS Sharmila: కేసీఆర్ ఒక్క మాట నిలబెట్టుకోలేదు

Update: 2022-09-19 12:45 GMT

YS Sharmila: ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం

YS Sharmila: సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల్ ఫైరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ముస్లింలకు న్యాయం చేసిన ఘనత రాజశేఖర్‌రెడ్డిది అన్నారు. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

Tags:    

Similar News