YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది

YS Sharmila: తెలంగాణ నుంచి జనం తరిమి కొడుతున్నందుకే జాతీయ రాజకీయాల డ్రామా

Update: 2022-09-15 14:15 GMT

YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది

YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని అందుకే దేశ రాజకీయ డ్రామా ఆడుతున్నాడన్నారు వై.ఎస్.షర్మిల. తనను ఎదుర్కోలేక పాలమూరు నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. 

Tags:    

Similar News