Sharmila: ఇవాళ ఇడుపులపాయకు షర్మిల

*రేపటి నుంచి ప్రజా ప్రస్థానం యాత్రకు శ్రీకారం *పాదయాత్ర నేపథ్యంలో వైఎస్ఆర్‌‌కు నివాళులర్పించనున్న షర్మిల

Update: 2021-10-19 03:01 GMT

ఇవాళ ఇడుపులపాయకు షర్మిల(ఫైల్ ఫోటో)

Sharmila: వైఎస్సా్ర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఇడుపులపాయ వెళ్లనున్నారు. పార్టీని ప్రకటించి రేపటితో వంద రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా ప్రస్థానం యాత్రకు శ్రీకారం చుట్టారు షర్మిల. పాదయాత్ర నేపథ్యంలో వైఎస్సార్‌కు నివాళులర్పించనున్నారు.

Tags:    

Similar News