బస్సు సౌకర్యం కల్పించాలని యువకుడు వాట్సప్ మెస్సేజ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ శ్రీనివాస్
Nizamabad: సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆడియో
బస్సు సౌకర్యం కల్పించాలని యువకుడు వాట్సప్ మెస్సేజ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ శ్రీనివాస్
Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట ఎంపీపీ సంగం శ్రీనివాస్ తిట్లపురాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహంతం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ ఓ యువకుడు ఎంపీపీకి వాట్సప్ మెస్సేజ్ పెట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాస్ యువకుడిపై తిట్ల పురాణం అందుకున్నారు. నీఇల్లు ఎక్కడో చెప్పాలంటూ బెదిరించారు. ఇప్పడు దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మాంది.