సైలెంట్‌గా ఛార్జీలను పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ...

TSRTC: డే పాస్ టికెట్ ధర రూ.100 నుండి రూ.120కి పెంపు...

Update: 2022-05-22 05:15 GMT

సైలెంట్‌గా ఛార్జీలను పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ...

TSRTC: తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నారు. సైలెంట్‌గా ఛార్జీలను పెంచుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా టీ-24 టికెట్ ధర పెంచారు ఆర్టీసీ అధికారులు. డే పాస్ టికెట్ ధర వంద రూపాయల నుండి 120 రూపాయలకు పెంచినట్లు తెలుస్తుంది. ట్రావెల్ యాజ్ యు లైక్ టికెట్ ధరపై ఏకంగా 20 రూపాయులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News