తెలంగాణ భవన్ దగ్గర అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత.. సీఎం కేసీఆర్.. కృష్ణ నివాసానికి బయల్దేరి విజయనిర్మల భౌతికఖాయానికి నివాళులు అర్పించాల్సి ఉంది. అయితే అదే దారిలో జగన్ కాన్వాయ్.. లోటస్ పాండ్కు వెళ్తోంది. దీంతో కేసీఆర్ కాసేపు ఆగారు. జగన్ కాన్వాయ్ వెళ్లిన తర్వాత.. కేసీఆర్ కృష్ణ నివాసానికి బయల్దేరి వెళ్లారు. రేపు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో కీలక అంశాలపై చర్చించేందుకు జగన్ హైదరాబాద్కు వచ్చారు.