ఎమ్మెల్యేను సన్మానించిన ట్రస్మా నాయకులు
ఎస్సీ ఎస్టీ కమిటీ అధ్యక్షులుగా నియామకమైన కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ ను ట్రస్మా నాయకులు సన్మానించారు.
చొప్పదండి: ఎస్సీ ఎస్టీ కమిటీ అధ్యక్షులుగా నియామకమైన కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ ను ట్రస్మా నాయకులు సన్మానించారు. మండల శాఖ అధ్యక్షుడు సింహాచలం జగన్మోహన్ స్వామి ఆధ్వర్యంలో సన్మానించి, శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎంపీపీ రవీందర్, పుల్యాల లక్ష్మారెడ్డి, గుర్రం అనంత్ రెడ్డి, తిరుపతి, శ్రీనివాసులు, కడారి రవి కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు..