Ramesh Babu: టిక్కెట్ విషయంలో ధీమాగా ఉన్నా..

Ramesh Babu: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 90 కోట్ల కేటాయింపు

Update: 2023-06-14 08:32 GMT

Ramesh Babu: సిట్టింగ్‌ల‌కే టీఆర్ఎస్ టిక్కెట్లు

Ramesh Babu: సిట్టింగ్ లకే టిక్కెట్ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. తాను టిక్కెట్ విషయంలో ధీమాగా ఉన్నానన్నారు. టిక్కెట్ విషయంలో భయంతో ఉన్నవారు ఈ మాత్రమే టిక్కెట్ విషయాన్ని ప్రస్తావిస్తారని ఆయన అన్నారు. కేటీఆర్ తనతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు.. వేములవాడ రాజన్న ఆలయం 90 కోట్ల తో అభివృద్ధి చేయడానికి సన్నహాలు చేస్తున్నట్టు తెలిపారు. 

Tags:    

Similar News