TRS: కేంద్రం యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం

TRS: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులతో టీఆర్‌ఎస్‌ ధర్నా

Update: 2021-11-10 10:00 GMT
యాసంగి వడ్లు కోనేవరకు రైతుల ధారణ చేస్తామంటున్న గంగుల కమలాకర్ (ఫైల్ ఇమేజ్)

TRS: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులతో చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామంటున్నారు మంత్రి గంగుల కమలాకర్. కేంద్రం యాసంగి వరిధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం సాగిస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Tags:    

Similar News