పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

*జీఎస్టీ రేట్ల పెంపుపై టీఆర్ఎస్ ఆందోళన

Update: 2022-07-20 06:02 GMT

పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

TRS: పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. విపక్ష నేతలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. జీఎస్టీ రేట్ల పెంపుపై టీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునివ్వడంతో నిరసనకు దిగారు.

Tags:    

Similar News