జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విషాదం

Janagama District: మల్లంపల్లి గ్రామ శివారు బిక్యానాయక్ తండాలో ప్రేమికుల ఆత్మహత్య

Update: 2022-08-13 04:09 GMT

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విషాదం

Janagama District: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మల్లంపల్లి గ్రామ శివారు బిక్యానాయక్ తండాలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమికులు రాజు, దీపికగా గుర్తించారు.

Tags:    

Similar News