Revanth Reddy: జంగ్ సైరన్ నిరసనలో గాయపడిన క్షతగాత్రులకు రేవంత్ పరామర్శ

* ఉక్కుపాదం మోపి నిరసనను అణిచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డ రేవంత్

Update: 2021-10-03 12:00 GMT

రేవంత్ రెడ్డి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Revanth Reddy: నిరుద్యోగ జంగ్ సైరన్ నిరసనలో జరిగిన పోలీసుల లాఠీ ఛార్జ్ లో గాయపడిన క్షతగాత్రులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.

అమరవీరుల స్పూర్తిగా చేపట్టిన నిరసనను ఉక్కుపాదం మోపి అణిచివేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. అమరుల ప్రాణ త్యాగాల మీద అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ ఇప్పుడు వారిని విస్మరిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News