వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగల బీభత్సం

Vikarabad: తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా చోరీలు

Update: 2022-03-26 13:52 GMT

వికారాబాద్ జిల్లా పరిగిలో దొంగల బీభత్సం

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో పట్టపగలే దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఇది గమనించిన స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిని బెదిరించి పారిపోయారు. చోరీలకు పాల్పడుతున్న ఘటన సిసి కెమెరాలో రికార్డైంది.

Tags:    

Similar News