Siddipet: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్న BRS నేతలు.. కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ

Siddipet: బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Update: 2024-01-26 08:13 GMT

Siddipet: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్న BRS నేతలు.. కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ

Siddipet: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ‎నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.

Tags:    

Similar News