హైదరాబాద్ తెలుగు యూనివర్శిటీలో ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ తన పాతికేళ్ల ప్రస్థానంపై రాసిన ది జర్నీ ఆఫ్ ఏ జర్నలిస్ట్ పుస్తకాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, హెచ్ఎంటీవీ సీఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జర్నలిస్టులు ఎలాంటి విషయాన్ని చేపడితే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందో వివరించారు. జర్నలిజంలో కృష్ణతో తమ జర్నీ ఏవిధంగా సాగిందో గుర్తు చేసుకున్నారు.