Telangana: తెలంగాణలో మండుతున్న ఎండలు

Telangana: పగటి ఉష్ణోగ్రతలు 47డిగ్రీలు నమోదవుతాయన్న కేంద్రం

Update: 2022-05-02 03:38 GMT

తెలంగాణలో మండుతున్న ఎండలు

Telangana: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే వడగాలులు వీస్తున్నాయి. నేటి నుండి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది. అదేవిధంగా పగటి ఉష్ణోగ్రతలు 42 నుండి 47 డిగ్రీలు నమోదవుతాయని కేంద్రం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ చేసిన కేంద్రం రేపు, ఎల్లుండి ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Full View


Tags:    

Similar News