వికారాబాద్ జిల్లా రంగాపూర్‌లో ఉద్రిక్తత

Vikarabad: సర్వేనెంబర్ 18లోని స్థలం .. ప్రభుత్వ భూమి అంటూ సీపీఎం కార్యకర్తల నిరసన

Update: 2022-07-31 07:32 GMT

వికారాబాద్ జిల్లా రంగాపూర్‌లో ఉద్రిక్తత

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వేనెంబర్ 18లోని స్థలం.. ప్రభుత్వ భూమి అంటూ సీపీఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆ స్థలంలో గుడిసెలు వేసేందుకు సీపీఎం నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. సర్వే నెంబర్‌ 18లోని భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News