తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిపోల వద్ద భారీ బందోబస్తు

-రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ సమ్మె -డిపోలకే పరిమితమైన బస్సులు -డిపోల వద్ద భారీ బందోబస్తు

Update: 2019-10-05 05:06 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడలలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులకు రక్షణగా పలు రూట్లలో ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని బస్సులు నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Full View  

Tags:    

Similar News