కొమురవెల్లి మల్లన్న స్వామివారి జాతర, కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రులు

Mallanna Kalyanam: ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Update: 2021-12-26 09:09 GMT

కొమురవెల్లి మల్లన్న స్వామివారి జాతర, కల్యాణ మహోత్సవం పాల్గొన్న మంత్రులు హరీష్‌రావు, తలసాని, మల్లారెడ్డి

Mallanna Kalyanam: కొమురవెల్లి మల్లన్న స్వామివారి జాతర, కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో మంత్రులు హరీష్‌రావు, తలసాని, మల్లారెడ్డి పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లన్నకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమరించారు. స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News