Telangana News: హైకోర్టులో బీజేపీ నేతలకు చుక్కెదురు

Telangana News: టీఎస్‌ హైకోర్టులో బీజేపీ నేతలకు చుక్కెదురైంది.

Update: 2022-08-23 15:12 GMT

Telangana News: హైకోర్టులో బీజేపీ నేతలకు చుక్కెదురు

Telangana News: టీఎస్‌ హైకోర్టులో బీజేపీ నేతలకు చుక్కెదురైంది. ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి కోరుతూ తెలంగాణ బీజేపీ నేతలు హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసే ఆలోచనలో టీబీజేపీ నేతలు ఉన్నారు. బండి సంజయ్‌ సంగ్రామ యాత్రను నిలిపివేస్తూ టీఎస్‌ సర్కార్‌ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News