మావోయిస్ట్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో.. పోలీసుల వాదనలు వినాలని సూచన

Telangana High Court: 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు గడువు

Update: 2022-07-06 08:16 GMT

మావోయిస్ట్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో.. పోలీసుల వాదనలు వినాలని సూచన

Telangana High Court: మావోయిస్ట్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల వాదనలు విని.. ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా కోర్టుకు సూచించింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు గడువు ఇచ్చింది.

Tags:    

Similar News