Telangana: ధూపదీప నైవేద్యం మొత్తాన్ని పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Telangana: కేసీఆర్ హామీకి అనుగుణంగా ఉత్తర్వులు జారీ
Telangana: ధూపదీప నైవేద్యం మొత్తాన్ని పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Telangana: ధూపదీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. నెలకు ఇచ్చే 6 వేలను 10 వేల రూపాయలకు పెంపొందించింది. ఆలయానికి 4 వేల రూపాయలు, అర్చకులకు గౌరవ వేతనం 6 వేలకు పెంచింది. విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.