Telangana: తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు

Telangana: హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నిర్ణయం.. ఇవాళ్టి నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలు నిషేధం

Update: 2021-12-25 14:00 GMT

 తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు

Telangana: తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవాళ్టి నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలకు అనుమతి లేదంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ ఒమిక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మాస్క్, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

Tags:    

Similar News