రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

*ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రధాన కార్యదర్శి

Update: 2022-09-16 14:47 GMT

రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం 

Telangana: రేపు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ.. ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి సెప్టెంబర్ 17 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇవాళ తిరంగా ర్యాలీ చేపట్టింది. 

Tags:    

Similar News