Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.

Arun Chilukuri
Published on: 30 Dec 2025 11:09 AM IST
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి
X

Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story