కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం : కేసీఆర్

Update: 2019-07-28 02:17 GMT

తెలంగాణా : మాజీ కేంద్ర మంత్రి మరియు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతిపట్ల తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు . కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం  అని చెప్పారు . అయన మృతిపట్ల అయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేసారు . అంతే కాకుండా బీజేపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్  మరియు కాంగ్రెస్ నేతలు , టీఆర్ఎస్ నేతలు అయన మృతిపట్ల సంతాపం తెలిపారు .

  

Tags:    

Similar News