తెలంగాణ గవర్నర్ను కలవనున్న టీబీజేపీ నేతలు
నేడు తెలంగాణ గవర్నను బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్రెడ్డి కలవనున్నారు.
తెలంగాణ గవర్నర్ను కలవనున్న టీబీజేపీ నేతలు
నేడు తెలంగాణ గవర్నను బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్రెడ్డి కలవనున్నారు. హిల్ట్లో లక్షల కుంభకోణం జరిగిందని.. ఆ విషయంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాధనం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని విన్నవించనున్నారు. హిల్ట్ పాలసీని నిలిపివేయాలని గవర్నర్ను బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు కోరనున్నారు.
Next Story




