తెలంగాణ గవర్నర్‌ను కలవనున్న టీబీజేపీ నేతలు

నేడు తెలంగాణ గవర్నను బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి కలవనున్నారు.

Arun Chilukuri
Published on: 1 Dec 2025 11:45 AM IST
తెలంగాణ గవర్నర్‌ను కలవనున్న టీబీజేపీ నేతలు
X

తెలంగాణ గవర్నర్‌ను కలవనున్న టీబీజేపీ నేతలు

నేడు తెలంగాణ గవర్నను బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి కలవనున్నారు. హిల్ట్‌లో లక్షల కుంభకోణం జరిగిందని.. ఆ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ప్రజాధనం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని విన్నవించనున్నారు. హిల్ట్‌ పాలసీని నిలిపివేయాలని గవర్నర్‌ను బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కోరనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story