తెలంగాణ గవర్నర్‌ను కలిసిన టీబీజేపీ నేతలు.. హిల్ట్‌ కుంభకోంపై గవర్నర్ కు ఫిర్యాదు

తెలంగాణ గవర్నర్‌తో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు.

Arun Chilukuri
Published on: 1 Dec 2025 12:27 PM IST
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన టీబీజేపీ నేతలు.. హిల్ట్‌ కుంభకోంపై గవర్నర్ కు ఫిర్యాదు
X

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన టీబీజేపీ నేతలు.. హిల్ట్‌ కుంభకోంపై గవర్నర్ కు ఫిర్యాదు

తెలంగాణ గవర్నర్‌తో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేఎల్సీ నేత మహేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. హిల్ట్‌ పాలసీపై గవర్నర్‌కు వినతి పత్రం అందించారు. హిల్ట్‌ పాలసీపై హైకోర్టు జడ్జీతో కమిటీ వేసి విచారణ చేయించాలని కోరారు. ప్రజాధనం పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రైతుల చేతులో ఉన్న వ్యవసాయ భూములు కూడా.. మల్టీపర్పస్ కోసం వినియోగించేలా కన్వర్షన్‌కు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను బీజేపీ నేతలు కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story