నిర్మల్‌ జిల్లా భైంసాలో స్టూడెంట్‌ సూసైడ్‌..!

* ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి నవాజ్‌ ఉరేసుకుని ఆత్మహత్య

Update: 2022-11-13 04:13 GMT

నిర్మల్‌ జిల్లా భైంసాలో స్టూడెంట్‌ సూసైడ్‌

Student Suicide: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న నవాజ్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నవాజ్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News