Bonalu Festival: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు

* అమ్మవారిని దర్శించుకున్న లగడపాటి దంపతులు * తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష

Update: 2021-07-25 15:04 GMT

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు

Bonalu Festival: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని లగడపాటి దంపతులు దర్శించుకున్నారు. గతంలో కూడా రెండుసార్లు ఆలయానికి రావడం జరిగిందని, కానీ బోనాల సమయంలో తొలిసారి అమ్మవారిని దర్శించుకున్నామన్నారు రాజగోపాల్. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నానని లగడపాటి తెలిపాడు.

Tags:    

Similar News