సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దీక్ష

Kottagudem: దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

Update: 2022-02-09 09:11 GMT

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దీక్ష

Kottagudem: సింగరేణి బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట TBGKS ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు.

Tags:    

Similar News