బండి సంజయ్‌కు భద్రత పెంపు.. 1+5తో రోప్‌ పార్టీ ఏర్పాటు

*ఇటీవల కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భద్రత పెంపు

Update: 2022-06-21 09:52 GMT

టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు భద్రత పెంపు.. 1+5తో రోప్‌ పార్టీ ఏర్పాటు

Bandi Sanjay: ఇటీవల కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు భద్రత పెంచారు. 1+5తో రోప్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికతో భద్రతను పెంచిన పోలీసులు కాన్వాయ్‌లో ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News