సంక్రాంతి సెలవులు ముగియడంతో...పట్నం బాట పట్టిన జనం...

Pantangi-Korlapadu Tole Plaza: స్వగ్రామల నుంచి హైదరాబాద్‌కు పయనం... విజయవాడ - హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ.

Update: 2022-01-17 06:55 GMT

సంక్రాంతి సెలవులు ముగియడంతో...పట్నం బాట పట్టిన జనం...

Pantangi-Korlapadu Tole Plaza: సంక్రాంతి సెలవులు ముగియడంతో తెలుగు ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. ఇవాళ్టి నుంచి ఆఫీస్‌లు తెరుచుకోవడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు పయనమవుతున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. రద్దీ దృష్ట్యా పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు..

Tags:    

Similar News