నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం

Nizamabad: రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కంటైనర్

Update: 2022-07-18 05:09 GMT

నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం

 Nizamabad: నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Tags:    

Similar News