Revanth Reddy: రాహుల్‌ జోడోయాత్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించతగినది

Revanth Reddy: రాహుల్‌ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు

Update: 2022-10-23 04:33 GMT

Revanth Reddy: రాహుల్‌ జోడోయాత్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించతగినది 

Revanth Reddy: రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడోయాత్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించతగినదని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. రాహుల్‌ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇక.. తెలంగాణలో రాహుల్‌ జోడోయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామంటున్న రేవంత్‌రెడ్డి.

Full View
Tags:    

Similar News