Ragging: యాదాద్రి జిల్లా రాజాపేట గురుకులంలో ర్యాగింగ్ కలకలం
Ragging: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గురుకుల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.
Ragging: యాదాద్రి జిల్లా రాజాపేట గురుకులంలో ర్యాగింగ్ కలకలం
Ragging: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట గురుకుల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. 10వ తరగతి ఆరుగురు విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేశారు. క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో జూనియర్ విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులం వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటికే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, యాజమాన్యం ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసింది.