Ponnam: తప్పుడు ఆరోపణలు.. బీఆర్‌ఎస్‌ అవాస్తవాలు మాట్లాడుతోంది

Ponnam: తప్పులను కప్పిపుచ్చుకునేందుకే BRS ఆరోపణలు

Update: 2024-03-27 16:28 GMT

Ponnam: తప్పుడు ఆరోపణలు.. బీఆర్‌ఎస్‌ అవాస్తవాలు మాట్లాడుతోంది

 Ponnam: బీఆర్‌ఎస్‌ అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పులను కప్పిపుచ్చుకునేందుకే BRS ఆరోపణలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. పంటనష్టంపై ప్రభుత్వం అంచనా వేస్తుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రేషన్‌ కార్డులు ఇవ్వలేదన్నారు. రైతులపై బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు పొన్నం.

Tags:    

Similar News