రోజురోజుకు అమ్మాయల పైన అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి .. ఎక్కడ కూడా వారికీ రక్షణ లేకుండా పోయింది .. అయితే మెట్రోలో కూడా కొందరు ఆకతాయిలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారని తెలియడంతో షీ టీం అధికారాలు దీనిపైన అవేర్ నెస్ రావాలనే ఉద్దేశంతో హైదరాబాదు లోని పలు మెట్రో రైల్లో ప్రయాణించి అందులో ప్రయాణించే మహిళలకు కరపత్రాలు అందజేసి ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వెంటనే షీ టీం ని సంప్రదించాలని సూచనలు చెప్పారు .. ఎనీ టైం షీ టీం అందుబాటులో ఉంటుందని మహిళ ప్రయాణికులకు వివరించారు ..
Observation and awareness program of SHE Teams. pic.twitter.com/cbdziOO2YF
— hyderabad she teams (@hydsheteam) June 24, 2019